మన్యం టీవీ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలం సున్నం బట్టి, ఎస్ కొత్తగూడెం గ్రామాల ముంపుకు గురైన గోదావరి పరివాహ ప్రాంత ప్రజలను పునరావాస నిమిత్తం మంగువాయి బడవ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనిదీప్ సందర్శించారు.ఈ సందర్భంగా వారికి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: