మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు.... అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ కుర్వాపల్లి కొత్తూరు గ్రామం లో మెస్సా సరోజినీ కి 60 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్ల రెడ్డి,సీనియర్ నాయకులు జాలే రామకృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,తుమ్మల చెరువు ఎంపీటీసీ తాటి పూజిత, మొండికుంట ఉప సర్పంచ్ మేడవరపు సుదీర్,తాటి వెంకటేశ్వర్లు,బండ్ల కాంతారావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: