మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజక వర్గ ఎంఎల్ఎ మెచ్చా సహకారంతో అశ్వారావుపేట మండల తెరాస నాయకులు, కార్యకర్తలు వేలేరు పాడు మండలం, మధిగట్ల గ్రామంలో గోదావరి వరదలు వల్ల ఇబ్బంది పడుతున్న 350 కుటుంబాలకు దుప్పట్లు మరియు దుస్తులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, ఎంపీటిసీ ఫణీంద్ర, తాటి ప్రదీప్, చంద్ర, మోహన్ రెడ్డి, కాసాని చంద్రమోహన్, కలపాల శ్రీను, బిర్రం వెంకటేశ్వరరావు, చిన్నంశెట్టి నరసింహారావు, చందా లక్ష్మీనారాయణ, దొడ్డ నాగేశ్వరరావు, సంపూర్ణ, చిన్ని, ఆకుల శ్రీను, మొటూరి మోహన్, పసుపులేటి ఫణీంద్ర, నార్లపటి రాములు, గంధం వెంకటేశ్వరరావు, చిపనపల్లి శ్రీనివాస్, నార్లపటి చిన్నాబ్బయ్, వంశీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: