మన్యం మనుగడ, మంగపేట.
ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మండల అంబేద్కర్ సంఘం నాయకులు బసారి హరిక్రిష్ణకు ఇటివల రోడ్డు ప్రమాదానికి గురి కాగా .హరిక్రిష్ణ ను అంబేద్కర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పరామర్శించి పాలు, పండ్లు,బ్రెడ్ ప్యాకెట్ట్లు ఇవ్వడం జరిగింది.వారి కుటుంభానికి మనోదైర్యం తెలిపి త్వరగా కోలుకోవాలని తెలియజేసిన అంబేద్కర్ మండల కమిటీ.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మండల సీనియర్ నాయకులు మైపా లాలయ్య,బోడ బొర్రయ్య, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు, బోడ రామచంద్రం, గోనె నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: