మన్యం మనుగడ కరకగూడెం:ద్విచక్ర వహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం వాహన దారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ద్విచక్ర వహన దాలు తమ ఇంట్లో నుండి బయటకు వెళ్ళుతున్నాము అంటె హెల్మెట్ తో పాటు బండి కాగితలు,డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు. అలాగే చిన్న పిల్లలకు మీ వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తిసుకుంటామని అన్నారు.వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున వరదలు ఎక్కువగా వచ్చెదగ్గర దాటడానికి ప్రయత్నం చెయ్యవద్దు అన్నారు. అలాగే ముల మలుపుల వద్ద చిన్నగా వెళ్ళలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వాహన దారులు పాల్గొన్నారు.
Post A Comment: