CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు తెరాస చర్ల

Share it:


మన్యం టీవీ చర్ల:.    

      భద్రాద్రి కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీబాలసాని లక్ష్మీనారాయణ మరియు భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశానుసారం చర్ల మండలం గోదావరి ముంపు ప్రాంతమైన కొత్తపల్లి,లింగాపురం,మొగల్లపల్లి,వీరాపురం,జిపి పల్లి,ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ప్రచార కమిటీ కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ అధ్యక్షులు ఇర్ప వసంత్, యూత్ కార్యదర్శి నెర్ర బోయిన చంద్రశేఖర్, ఉద్యమకారులు పఠాన్ మహబూబ్, తోటమల్ల రవి, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, పాల్గొనడం జరిగింది.




Share it:

TS

Post A Comment: