CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గంగసాని కృష్ణారెడ్డి తల్లి భౌతిక కాయనికి నివాళి అర్పించిన ములుగు జడ్పీ చైర్మన్ శ్రీ కుసుమ జగదీష్.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగసాని కృష్ణారెడ్డి తల్లి తిరుమతమ్మ మంగళవారం ఉదయం వరంగల్ వారి స్వగృహంలో స్వర్గస్థులు కాగా వారి భౌతిక కాయనికి ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పూలమాల వేసి నివాళులర్పించారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

వీరి వెంట మైనారిటీ నాయకులు తాహిర్ పాషా,వలిబాబా,మండల అధ్యక్షులు సురపనేని సాయిబాబు,అజ్మిరా సురేష్,ములుగు టౌన్ ప్రెసిడెంట్ చేన్న విజయ్,టిఆర్ఎస్ నాయకులు చింతలపూడి నరేందర్ రెడ్డి,పాలకుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.



Share it:

TS

Post A Comment: