CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద బాధితులకు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి పర్ణశాల కన్నాపురం 325 గోదావరి వరద ముంపు బాధితులకు మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు మిత్ర ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ ఖమ్మం కార్పొరేటర్ నాగేశ్వరావు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ యుగేందర్ రవికుమార్ టిఎన్జీవో అధ్యక్షులు అఫ్జల్ అసం వారి ఆధ్వర్యంలో తొమ్మిది లక్షల విలువగల 19 రకాల నిత్యవసరవస్తులు రెండు లక్షల విలువ చేసే బట్టలు బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అన్ని సత్యాలు మాట్లాడుతూ వరద ముంపు కి గురై సర్వం కోల్పోయిన గ్రామాలను స్వయంగా పరిశీలించి జరిగిన నష్టని తన మిత్రులైన మిత్ర గ్రూప్ ఫౌండేషన్ వారికి తెలియజేసి వారి ద్వారా 11 లక్షల రూపాయల నిత్యవసర వస్తువులను వరద బాధితులకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి కార్యదర్శి కనితి రాముడు ఎంపిటిసిలు మడకం రామారావు భీమరాజు తిరుపతిరావు సర్పంచులు లక్ష్మి ఉపాధ్యక్షులు కామేశ్వరరావు శ్రీకాంత్ లంక శివ జయసింహ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: