CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీడా మైదానం కోసం స్థల పరిశీలన చేస్తున్న ఎస్పి.. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడామైదానం..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

 ఏజెన్సీ గ్రామాల్లో క్రీడాకారులు వెలికి తీసేందుకు ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న క్రీడ మైదానం స్థల ఏర్పాటు కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మండలంలోని ములకపాడు మైదానంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా మైదానం కోసం ఇది చాలా అనువైన ప్రదేశం గా ఉందని ఏజెన్సీలో క్రీడాకారులను వెలికి తీసేందుకు 2 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ సహాయంతో  అత్యధిక పరికరాలతో భద్రాద్రి జిల్లా హెడ్ కోటర్స్ లో ఎక్కడో లేనటువంటి క్రీడామైదానం మన ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని దీనికి చాలా సంతోషం ం ఉందని తెలిపారు. ఇప్పుడున్న క్రీడామైదాన్ని ఆనుకొని మరో నాలుగు ఎకరాల స్థల ఏర్పాటు చూశామని అన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటీ ఆఫీసర్ వీరు నాయక్ తాసిల్దారు చంద్రశేఖర్ సిఐ సట్ల రాజు ఎస్సై రవికుమార్ సర్వేయర్ నరసయ్య సర్పంచ్ దేవి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: