గుండాల జూలై 12(మన్యం మనుగడ) గుండాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉప్పొంగుతున్న కిన్నెరసాని బాగు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి రహదారికి అడ్డంగా కంచర్ వేశారు. అనంతరం ఎస్సై కిన్నెర రాజశేఖర్ మాట్లాడుతూ వర్షాలు తగ్గేంతవరకు ప్రజలు ఎవరు బయట తిరగవద్దని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు.ఉదృతంగా ప్రవహించే వాగులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: