జూలూరుపాడు జులై 01, ( మన్యం మనుగడ) ప్రతినిధి, తెలంగాణ హరితహారంలో భాగంగా. జూలూరుపాడు రేంజ్ పరిధిలో నల్లబండబోడు 11.00 హెక్టార్లు. సూరారం 12-00 హేక్టార్లు. మరియు వినోబానగర్ బీట్ పరిధిలో 26.00 హెక్టార్లు. మొత్తం 490 హేక్టార్లలో జరుగుచున్న ప్లాంటేషన్ పనులను శుక్రవారం కొత్తగూడెం ఎఫ్డిఓ అప్పయ్య తనిఖీ చేసి ప్లాంటేషను పనులలో తీసికొన వలసిన మెలుకువలను. సిబ్బందికి మరియు కూలీలకు తెలియజేచారు. ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేయించాలని సిబ్బందిని ఆదేశించినారు. అదేవిధంగా వినోబానగర్ జూలూరుపాడు నర్సరీలను కూడా సందర్శించి రవాణా లోడింగ్ తదితర విషయాలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ లక్ష్మినర్సు, ధనలక్షి, ఏబిఓ లు, జె కిషన్. డి కిషన్, మరియు రేఖ, ఎఫ్ఎస్ఓ సలీం తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: