మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రం లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క )జన్మదినం సందర్బంగా మండల కేంద్రం లో ఘనంగా పుట్టినరోజు వేడుకలుజరిపారు. తదనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల లోని రోగులకు పాలు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి,జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహారావు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మైబూబ్ ఖాన్, బ్లాక్ ఉపాధ్యక్షుడు లక్కీ వెంకన్న, ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్సులు అయ్యోరి యన్నయ్య, మైపా లాలయ్య ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లన్న కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకన్న, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎస్కె హిడైతులా,యూత్ మండల అధ్యక్షుడు నరేందర్ ఉపాధ్యక్షుడు కుర్సం రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెలా సుధీర్ సీనియర్ నాయకులు నర్రా కిశోర్,చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, నాసిరెడ్డి నాగిరెడ్డి, వేమ రవి, కారుపోతుల నర్సయ్య, మాసిరెడ్డి వెంకట్ రెడ్డి,బూర్గుల సతీష్,షేక్ మైనుద్దీన్, తోట అశోక్, పొందేం నగేష్,ముగల ముసలయ్య, చంటి, బండపల్లి నర్సయ్య, అబ్బాస్, రాజు, ఉజ్వలచారి,సాయిబాబా, బొడ రామచంద్రమ్,బొడ బొర్రయ్య, ఎంపెళ్లి సమ్మయ్య, మద్దిపాటి శేషు, కోడెల నరేష్ బసారి నాగార్జున, చిన్నపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: