మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ ఎంపల్లి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ, మాజీ జడ్పీటీసీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అయ్యేరి యన్నయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న,సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్దబత్తుల జగదీష్, నాయకులు పొందేం నగేష్,తోట అశోక్,చిన్నపల్లి రాంబాబు, బండపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: