గుండాల జూన్7(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని ఏఈ రవి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ నిలిపివేయటం జరుగుతుందని ఆయన కోరారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలన్నారు. మరమ్మత్తులు చేయడం ద్వారా ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించవచ్చు ఆయన అన్నారు.
Post A Comment: