మన్యం టీవీ దుమ్ముగూడెం ::
పర్ణశాలను నూతనమండలంగా ప్రకటించాలని 115గ్రామాలతో చాలా విశాలవైశాల్యంతో ఉన్న దుమ్ముగూడెం మండలాన్ని రెండు మండలాలుగా విభజించి,చర్ల మండలంలోని గ్రామాలనుకలుపుతూ పర్ణశాలను నూతన మండలంగా ప్రకటించాలని తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు డిమాండ్ చేసారు. ఇట్టి విషయంమండలంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలనాయకులు ఏకాభిప్రాయానికి రావాలని పిలుపునిచ్చారు.
Post A Comment: