CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చర్ల నుంచి పూసుకుప్ప వెళ్లే రహదారి పై వరద నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు బంద్.

Share it:

 



 మన్యం టీవీ చర్ల:

చర్ల గ్రామ పంచాయతీ పరిధిలో లెనిన్ కాలనీ వుంజుపల్లి పూసుగుప్ప గ్రామాలకు వెల్లే రహదారిపై వరదనీరు వచ్చి చేరడంతో చర్ల నుంది అటువెళ్లే రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ విషయం తెలుసుకున్న చర్ల మండల తెరాస అధ్యక్షులు సోయం రాజారావు అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి అధికారులకు సమాచారం అందించి వెంటనే ఆయా గ్రామాల ప్రజాలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవలసిందిగా కోరారూ. ఈ కార్యక్రమంలో మహిళ విభాగం అధ్యక్షురాలు పోలూరి సుజాత యస్ సి సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, యూత్ అధ్యక్షుడు కాకి అనిల్, మండల నాయకులు ఇరసవడ్ల రాము, గోరెంట్ల వెంకన్న యూత్ నాయకులు బొల్లే సందీప్ వంటకాయల మహేష్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: