CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పునరావాస కేంద్రాల‌లొ సహయ చర్యలు చెపడుతున్నటువంటి టి. పి.సి.సి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్, కొత్తపల్లి సర్పంచ్ రాజేశ్వరి.

Share it:

 


మన్యం టీవీ చర్ల:


చర్ల మండలం లోని గోదావరి ముంపు గ్రామమైన దండుపెట గ్రామ ప్రజలను పునరావాస కేంద్రం అయినటువంటి రాళ్ళగుడెం స్కూల్ కు తరలించారు. అక్కడ ప్రజలకు నిత్యవసర సరుకులు అందించారు, పునరావాస కేంద్రాలొని ఆరోగ్య సిబ్బంది తో మట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి సూచించారు. అనంతరం చర్ల -లింగాపురం మార్గం లో ని‌ ఈతవాగు ని పరిశీలించి తగు‌ సహయచర్యలు చెపట్టారు. ఈ‌కార్యక్రమంలో కర్ల రాంబాబు, సాగర్,వెంకన్న, పుజారి రవనయ్య,పొగాకు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: