దమ్మపేట జూలై 12 ( మన్యం మనుగడ ) : సుధాపల్లి గ్రామంలో గత రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన కూరం అర్జున్ రావు తమ్ముడు కురం వెంకటేశ్వరావు భౌతికాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన దమ్మపేట జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు దొడ్డాకుల రాజేశ్వరరావు టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ ఎంపీపీ సోయం ప్రసాద్ వారి కుటుంబాన్ని ఓదార్చారు. స్వతగా అతను ఆటో డ్రైవర్ కావడంతో పట్వారి గూడెం ఆటో యూనియన్ వారు మృతుని కుటుంబానికి రూ. 5000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మొగిలి కృష్ణ కోటగిరి రామకృష్ణ మల్లెంపల్లి కృష్ణారావు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పూసపాటి సురేష్ ఆకుల పవన్ మగడా సూరిబాబు కొనకళ్ళ సురేష్ కాకా వెంకట్ నానుపల్లి రవి మిద్దె రామకృష్ణ నంగెడ్ల శ్రీను గొంది సతీష్ ఆటో యూనియన్ వారు గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: