మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం పంచాయతీలోని చింతల బయ్యారం గోదావరి వరదల కారణంగా ముంపునకు గురి కావడంతో,తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆ ప్రదేశానికి వెళ్లి అందరిని పరామర్శించి, పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది. అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఎటువంటి అధైర్యం వద్దని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: