దమ్మపేట జులై 11 ( మన్యం మనుగడ ) : పట్వారిగూడెం గ్రామంలో సత్తుపల్లి రోడ్డులో వర్షాలు కారణంగా ఒరిగి విరిగిపోవటానికి పగుళ్లు ఏర్పడిన11 కెవి విద్యుత్ స్తంభం అధికారులు సకాలంలో స్పందించి ఎవరికీ ప్రాణానికి జరగకుండా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయగలరని గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: