CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని ప్రమాదం లో ఇళ్ళు దగ్ధం.సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు సహాయం అందించిన జడ్పీటీసీ పొశం. నర్సింహారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరిధిలో గల కొండాయి గూడెం గ్రామంలో సౌధాల సత్యారావు అడవి రాముడు,శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు వారి ఇల్లు నిప్పు అంటుకుని కాలిపోవడం జరిగింది.అది తెలుసుకున్న మణుగూరు జడ్పిటిసి పొశం.నరసింహారావు మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు,హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తో మాట్లాడి మీకు డబుల్ బెడ్రూం వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు.అట్లాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామానుజవరం ఉపసర్పంచ్ తడకమళ్ళ ప్రభుదాసు గారు సొసైటీ డైరెక్టర్ సీతారాముల మామిడిపల్లి,రామానుజవరం పంచాయతీ టిఆర్ఎస్ పార్టీ పంచాయతీ అధ్యక్షులు బొగ్గుల నాని, యూత్ నాయకులు మండరి సతీష్,పల్లపు శంకర్, నతనయేలు కారం వెంకన్న, పిట్టల పోతురాజు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: