CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు సబ్సిడీపై పరదాలు పొందాలి.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

ప్రస్తుత ఖరీఫ్ వర్షాకాలం సీజన్ లో రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం రాయితీపై శిల్పాలిన్ త్రీడీ పరదాలను పొందాలని జాతీయమిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడువాయి మండలం మేడారం రెడ్డిగూడెం గ్రామాలలో పరదాలను రైతులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రైతులకు త్రీడీ టెక్నాలజీ శిల్పాలిన్ పదాలను పంపిణీ చేసేందుకు తాడ్వాయి మండలం రెడ్డిగూడెం గ్రామం మంగపేట రైతు సేవా సహకార సంఘం మరియు అక్కినేపల్లి మల్లారం వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయాల్లో రాయితీపై పరధాలను ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టా భూమి కలిగిన రైతులు మరియు కౌలు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు మెండు సమ్మిరెడ్డి స్థానిక రైతులు మహిళలు పాల్గొన్నారు.

ప్రస్తుత ఖరీఫ్ వర్షాకాలం సీజన్ లో రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం రాయితీపై శిల్పాలిన్ త్రీడీ పరదాలను పొందాలని జాతీయమిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు ఆదివారం ఆయన తాడువాయి మండలం మేడారం రెడ్డిగూడెం గ్రామాలలో పరదాలను రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రైతులకు త్రీడీ టెక్నాలజీ శిల్పాలిన్ పదాలను పంపిణీ చేసేందుకు తాడ్వాయి మండలం రెడ్డిగూడెం గ్రామం మంగపేట రైతు సేవా సహకార సంఘం మరియూ అక్కినేపల్లి మల్లారం వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయాల్లో రాయితీపై పరధాలను ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు పట్టా భూమి కలిగిన రైతులు మరియు కౌలు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు మెండు సమ్మిరెడ్డి స్థానిక రైతులు మహిళలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: