మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా రేగా కాంతారావు ఆదివారం నాడు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం ఇప్పించగలరని వారు వినతి పత్రం అందజేయడం జరిగింది. వారి వినతి పై సానుకూలంగా స్పందించిన విప్ రేగా కాంతారావు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: