మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పంచాయతీలోని అనుశక్తి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టకి తీసుకుని వెళ్తామని భరోసా కల్పిస్తున్న అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ. ఈ కార్యక్రమంలో నజీర్ షోను, జూపెల్లి కిరణ్, మోదుగు వంశీ, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, కొమ్ము రమణయ్య, గద్దల గౌతమ్, మడిపల్లి ప్రశాంత్, నారాయణమ్మ, లక్ష్మీ, రాజమ్మ,వెంకటరమణ, విఘ్నేష్, ప్రశాంత్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: