మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం లో గత పది రోజుల క్రితం గోదావరి ఉధృతంగా ప్రవశించి వరద ముప్పుకు రోడ్డున పడ్డ బాధ్యత కుటుంబాలకు శనివారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకుల వారి ఘనపూర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ భూఖ్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో వరద ముప్పు బాధితులకు"కెనరా బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత" క్రింద వెయ్యి రూపాయల విలువ గల 30 కిట్లను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది గొంది ప్రియాంక, బండారు నవ్య,తరుణ్ కుమార్,వలి హైదర్,జగన్ మోహన్ రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: