మన్యం మనుగడ, మంగపేట.
గంగారాం మండలం పెద్దఎల్లపురం గ్రామానికి చెందిన తెరాస పార్టీ మండల అధికార ప్రతినిధి అయిన మాదరపు యాకన్న పక్షవాతనికి గురికావడం జరిగింది, గంగారాం మండల పార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య భార్య చంద్రమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయన్ని తెలుసుకున్న తెరాస పార్టీ సీనియర్ నాయకులు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు,మాజి ఎంపీటీసీ,సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ ఇరువురి కుటుంబాలను ఇంటి దగ్గరికి వెళ్లి పరమర్చించి మనోదైర్యం గా ఉండాలని చెప్పారు , ఈ కార్యక్రమంలో గంగారాం మండల పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి ,ఇర్పా సూరయ్య, బాలకృష్ణ నాయక్,పార్టీ సీనియర్ నాయకులు, ఈసం సమ్మయ్య, కోమట్లగూడెం సర్పంచ్,సుగుణ లక్ష్మయ్య,ఉప సర్పంచ్ జనగాం వెంకన్న ,మాజి ఎంపీటీసీ జనగాం వీరాస్వామి,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ బండి వీరాస్వామి,ఎస్సి సెల్ మాజీ మండల అధ్యక్షులు చెన్నూరు వెంకటేశ్వర్లు ,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: