మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ తెలంగాణ సహిత వేత్త పద్యారచన దాశరధి కృష్ణమాచార్యులు 98వజయనతి ఉత్సవాలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈసందర్భంగా అయన మాట్లాడుతూ పద్యారచన ప్రావిన్యానికి తెలుగు సంస్కృత సాహిత్యరంగానికి ఎనలేని కృషి చేస్తూ దాశరధి రగిలించిన చైతన్యస్ఫూర్తి నాతెలంగాణ కోటీరథనాలవీన అనేపద్యకావ్యంతో తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన మహాసాహితి యోధుడని కొనియాడారు. ఈకార్యక్రంలో పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, పార్టీ ఉపాధ్యక్షులు తునికి కామేష్, పార్టీ సంస్కృతికాకళాకారుడు పిలకా నాగేందర్రెడ్డి, సర్పంచ్ మాట్టా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మడకం రామారావు, పార్టి నాయకులు కణితి లక్ష్మణ్, దామెర్ల.శ్రీనివాసరావు, మోతుకురి శ్రీకాంత్, లంకా శివ, జుంజురి జయసింహ, అల్లాడి వెంకటేష్, కొత్త మల్లేష్, కెల్లా శేఖర్, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: