CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.5,000 ఆర్థిక సాయం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

Share it:

 



మాన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శనివారం మణుగూరు మండలం,కొత్త కొండాపురం హనుమాన్ టెంపుల్ పూజారి బెల్లంకొండ ఆంజనేయులు కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో, వారి ఆర్థిక పరిస్థితి ని, ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంల రూ.5000 వేల రూపాయల నగదును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. వారి చేతుల మీదుగా బాధిత కుటుంబా సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జిల్లా కార్యదర్శి రవి ప్రసాద్, మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,యువజన నాయకులు సృజన్,లంకెల రమేష్,బానోత్ రమేష్,సోషల్ మీడియా సభ్యులు సురేందర్ పటేల్,టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: