మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లో మంగళవారం నాడు మోతే పట్టి నగర్ గ్రామంలో రూ.12 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడి కేంద్రాన్ని భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు,వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,స్థానిక ఎంపీటీసీలు,సర్పంచులు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, టిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి. శ్రీనివాసరావు,స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు,యువజన నాయకులు,అభిమానులు,పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: