CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:

 


మన్యం మనుగడ,పినపాక


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

పినపాక మండలం దుగినేపల్లిలో బడి బాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యవతి , ఎంపీటీసీ ఉమాదేవి ఇంటింటికి తిరుగుతూ గ్రామ ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేటు బడుల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి విద్యను మీ పిల్లలకు అందే అవకాశం అందుకోగలరని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక పీఏసీఎస్ చైర్మన్ రవి వర్మ, ఎస్ఎంసి చైర్పర్సన్ రామకృష్ణ, జయలక్ష్మి, పోతురాజు, ఉప సర్పంచ్ నాగిరెడ్డి, బెల్లం సాంబ శివ రావు, ఉపాధ్యాయులు రవి, వీరన్న, పవన్, రాఘవులు, రాంబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: