CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అడవులు పెంచితేనే మానవ మనుగడ

Share it:


దమ్మపేట జూన్ 29 ( మన్యం మనుగడ ) : మందలపల్లి బీట్ లో 20 హెక్టార్ లో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ కార్యక్రమానికి హాజరై స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవులను నరకవద్దు అని అడవులు పెంచితేనే మానవజాతి మనుగడ సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ,ఎంపీపీ సోయం ప్రసాద్,వైస్ ఎంపీపీ ధారా మల్లికార్జున్ రావు,మండలపల్లి సర్పంచ్ దుర్గ ,అబ్దుల్ జిన్నా,ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: