మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మొదటిసారి విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పలువురు పాల్గొన్నారు.
Post A Comment: