మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు పాసికంటి నాగేశ్వరావు, రమణ దంపతుల కుమార్తె దీపికా, సాయి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమాలో వైస్ ఎంపీపీ వీరభద్రం, తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత,టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్, గొంది గూడెం కొత్తూరు సర్పంచ్ సూరిబాబు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరం రామారావు, సోయం శ్రీను, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వెంకటరమణ, తాటి వెంకటేశ్వర్లు, గజ్జి లోహిత్,అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, యువజన విభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: