మన్యం మనగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన సూడి మల్లారెడ్డి అనారోగ్య రీత్యా మృతి చెందగా ఆర్ధికంగా ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబానికి పది వేల ఆర్థిక సహాయం అందజేశారు.
Navigation
Post A Comment: