మన్యం మనుగడ ,పినపాక: మండలంలోని ఏడూళ్ళ బయ్యారం పంచాయతీ గాండ్ల బయ్యారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కోరం రజిని శనివారం ప్రారంభించారు .ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ , ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మౌళిక సదుపాయలను ఏర్పాటు చేస్తుందని,అన్నారు.ఈ కార్యక్రమం లో వార్డు మెంబర్లు సనప రమణ,ముల్లంగి వెంకటరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి,గ్రామస్థులు గడ్డం గోపాల్,గుండు రమేష్, పోతునూరి సంతోష్,పాపాల వీరబాబు,జక్కం నాగయ్య,గడ్డం వెంకటచారి,మునిగెల రామరావు,ఉపాధ్యాయ లు కుంజా సుధాకర్, వజ్జా శ్రీకాంత్,అంగన్ వాడి టీచర్ కలివేటి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: