గుండాల జూన్ 20(మన్యం మనుగడ) ఆగస్టు నెలలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది, ఆగస్టు నెలలో అర్హులైన అందరికీ ఉచితంగా రేషన్ కార్డులు అందుతాయని పేర్కొంది
Post A Comment: