CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

త్వరలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం..

Share it:

 


గుండాల జూన్ 20(మన్యం మనుగడ) ఆగస్టు నెలలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది, ఆగస్టు నెలలో అర్హులైన అందరికీ ఉచితంగా రేషన్ కార్డులు అందుతాయని పేర్కొంది

Share it:

TS

Post A Comment: