దమ్మపేట జూన్ 20 ( మన్యం మనుగడ ) : బాలరాజుగూడెం శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ స్వామి బొడ్రాయి మహోత్సవంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరావు స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు తో కలిసి పాల్గొన్నారు.వారిని మహిళ ఉపాధ్యాయులు కమిటీ వారు భారీ ఎత్తున సాదరంగా ఆహ్వానించి పూర్ణకుంభంలతో స్వాగతం పలికారు వారితో దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు కొయ్యల అచ్యుత రావు జారే ఆదినారాయణ కాసాని ప్రసాద్ ఎర్రా వసంతరావు చెలికాని భాస్కర్ రావు అబ్దుల్ జిన్నా స్థానిక సర్పంచ్ కుర్సం శీను ఎంపీటీసీ మండల నాయకులు కార్యకర్తలు భారీగా భక్తులు పాల్గొన్నారు
Post A Comment: