మన్యం మనుగడ, పినపాక:
తొలకరి ప్రారంభం అయినందున పంటలు బాగా పండి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని, వనదేవతలకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన రైతన్నలు వారి కుటుంబంతో కలిసి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుని, వన భోజనాలు చేశారు.
Post A Comment: