CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

Share it:


గుండాల/ఆళ్లపల్లి జూన్ 30(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కస్తూరిబాయి పాఠశాలలో చదువుతున్న ఆంగోత్ వెన్నెల 9.3, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న సుహాసిని 9.0, మర్కోడు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో చదువుతున్న నక్క వేణు 9.0 గ్రేడ్ లు సాధించి మండలంలో ముందు వరుసలో నిలిచారు. మండలంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించటంతో పాఠశాల సిబ్బంది ఆనంద వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TS

Post A Comment: