మన్యం మనుగడ వాజేడు జూన్ 30:
ములుగు జిల్లా వాజేడు మండలం పెద్ద గొల్లగూడెం ఆశ్రమ ఉన్నంత బాలికల పాఠశాలలో పదోవ తరగతిలో 9.7 ఉత్తీర్ణత సాధించిన తల్లడి, కావ్య గ్నపిక, మండలం లో ప్రధమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. కారం భాను,9.3. యలం శ్రవణి 9.2.
మడకం,సంధ్యారాణి9.2.
కణితి, శిరీష 9.2. పెరుమల,రాజేశ్వరి 9.2 పునెం,మౌనిక 9.0 గా మండలంలో ప్రధమ స్థానం సాధించారని స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు గొంది విగ్నేశ్వర రావు తెలిపారు. స్కూల్ లో పదవ తరగతి 32 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూల్ ఆశ్రమా ఉన్నంత బాలికల పాఠశాల పెద్ద గొల్లగూడెం. ఫలితాలు సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయులు పూసం స్వప్న , కవిత, పాయం నాగేశ్వరరావు, ఎట్టి, బాబురావు. తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: