మన్యం మనుగడ, పినపాక:
ఖమ్మం జిల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో రాజ్యసభ ఆసభ్యులుగా తొలిసారి ఎన్నికై ఖమ్మం జిల్లా కు విచ్చేసిన డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి , వద్దిరాజు రవిచంద్రల ఆధ్వర్యంలో నిర్వహించినకి కృతజ్ఞత సభకు పాట మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Post A Comment: