మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం శనిగకుంట గ్రామం ప్రమాద వశాత్తు అగ్నికి ఆహుతి అయిన విషయం విదితమే, ఈసందర్బంగా అగ్ని బాదిత కుటుంబాలను ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ సందర్శించి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఏపీఓ వసంతరావు, ఎంపీవో శ్రీనివాస్, ఎంఆర్ఐ కుమారస్వామి, వీఆర్వో క్రాంతికుమార్, శనిగకుంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: