CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దహాన సంస్కారాలకు వితరణ ...

Share it:

 


మన్యం మనుగడ, పినపాక :

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన తాండ్ర గోపయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. దహాన సంస్కారాల నిమిత్తం ఆయన  కుటుంబసభ్యులకు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి రూ.2000 వితరణగా అందజేశారు. 

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ముల్లంగి వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్‌, నాయకులు గుండు రమేష్‌, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: