CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 44 కళ్యాణ లక్ష్మి చెక్కులను సుమారు 44 లక్షల రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఏ ప్రభుత్వం చెయ్యని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్దానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: