మన్యం టివి వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు నియోజక వర్గం లో బుధవారం పలు కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా టేకులపల్లి మండలం సులా నగర్ గ్రామానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకు ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించి,పుష్పగుచ్చాలు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్,ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్,ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్ రాజు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: