జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్లు, మండల స్థాయిలో ఎంపీపీ లకు చెక్ పవర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.ఇందుకు సంబంధించి త్వరలోనే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ కానున్నాయి.15వ ఆర్థిక సంఘం నిధులలో గ్రామ పంచాయతీలకు 85%,ఎంపీపీ లకు 10%, జెడ్పీలకు 5% నిధులు వినియోగించుకునే వీలుంది.ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాక జడ్పి ఛైర్మన్లు, ఎంపీపీ లకు చెక్ పవర్ దక్కనుంది.
Post A Comment: