మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం పూరేడుపల్లి గ్రామం కేక శేఖర్ ఇల్లు గురువారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, బాధితుల ఇంటికి వెళ్ళి,25 కేజీల బియ్యం, కూరగాయలు, తో పాటు 5700 రూపాయిల నగదు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, మల్లూర్ దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ, పూరేడుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పుల మాణిక్యం,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి, నరసింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీను,మండల యూత్ ఉపాధ్యక్షులు గౌని రమేష్,రమేష్, పార్టీ శ్రేణులు ఈర్ల గోపాల్, జొన్న సంపత్ రెడ్డి, ఎస్కె రహిమత్ పాషా,సదానందం,సింగ వెంకటేశ్వర్లు,పెద్దల కల్పన
ఎస్కె నూర్జహాన్ బేగం, గ్రామ పెద్దలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: