దమ్మపేట జూన్ 06 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలో దమ్మపేట సి పి ఎస్ స్కూల్ లో మన ఊరు మన బడి కార్యక్రమంలో పాత పాఠశాలలు పునర్నిర్మాణం కోసం స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం 13 లక్షల రూపాయలు మంజూరు చేసింది ఈ కార్యక్రమాన్ని దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు ప్రారంభించారు అలానే రంగువారి గూడెం లో కూడా మన ఊరి మన బడి కార్యక్రమంలో పాత భవనాలను పునర్నిర్మాణం కోసం గౌరవ శాసనసభ్యులు మెచ్చనాగేశ్వరావు ఆదేశాల మేరకు 12 లక్షలు 60 వేల రూపాయలు శాంక్షన్ అయినవి.
Post A Comment: