మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా తాటి నాగుల గుంపు గ్రామస్తులను ప్రేరణచేసి గ్రామస్తుల సహకారంతో పంచాయితీ సిబ్బంది రోడ్స్ మరియు పిచ్చి మొక్కలు, చెత్త లేకుండా క్లిన్ చేయించడం జరిగింది. ట్యాంక్ బండ్స్ దగ్గర మొక్కలు వెయ్యడానికి స్థలాలను గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏఓ నవీన్, సెక్రటరీ సుజాత, వార్డ్ సభ్యులు మొడియం పుల్లమ్మ, గ్రామస్తులు, గ్రామ యువత పాల్గొన్నారు.
Post A Comment: