మన్యం మనుగడ ,గుండాల: రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం సాధారణ రైస్ తో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బలవర్ధకమైన బియ్యాన్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వాటిని ప్లాస్టిక్ బియ్యం గా భావిస్తున్నారు. ఈ ఆలోచన నుండి ప్రజలు బయట పడాలి. ఈ మేరకు అధికారులు సైతం ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పోర్టిఫైడ్ బియ్యం అంటే
అవి ప్లాస్టిక్ బియ్యం కావు. పోర్టిఫైడ్ బియ్యం. ఇందులో
ఐరన్ పోలిక్
యాసీడ్ ,విటమిన్
B12,పోషకాలు
కలిగిన బియ్యం. అవి సాధారణ బియ్యం లో మిక్స్ అయి ఉంటాయి.ప్రజలు అపోహలు విడాలి.
గడ్డం వీరన్న,
మన్యం మనుగడ, గుండాల.
Post A Comment: